• Login / Register
  • Site Logo

    8వ వేతన కమిషన్కు కేంద్రం ఆమోదం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజన దేశాయ్‌ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిర్ణ‌యంతో దేశంలో సుమారు 50 లక్షల మంది […]

    The post 8వ వేతన కమిషన్‌కు కేంద్రం ఆమోదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment