నవతెలంగాణ- మద్నూర్మద్నూర్ మండలానికి వచ్చిన సబ్సిడీ శనగ విత్తనాల అమ్మకాలను మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏ ఈ ఓ లు సంపత్, విశాల్ గౌడ్, ఆధ్వర్యంలో సోమవారం రైతులకు అమ్మకాలు జరిపారు. మండలానికి దాదాపు ఒక్కొక్క క్లస్టర్ పరిధికి 80 బ్యాగుల చొప్పున వచ్చినట్లు ఏ ఈ ఓ లు తెలిపారు. ఇప్పటివరకు 400 పైన బ్యాగులు అమ్మకాలు జరిగినట్లు ఒక్కొక్క 25 కిలోల బ్యాగు సబ్సిడీతో రూ.1500 చొప్పున అమ్మబడుతున్నట్లు వారు తెలిపారు. ఒకటి […]
The post సబ్సిడీ శనగ విత్తనాలు అమ్మకాలు appeared first on Navatelangana.
Leave A Comment