సుమారు రూ.30 లక్షల నష్టంనల్లగొండ జిల్లా వేములపల్లిలో ఘటన నవతెలంగాణ- వేములపల్లివరి పొలాల్లో మేతకు వదిలిన గొర్రెలు విషాహారం తిని 150కు పైగా మృత్యువాతపడ్డాయి. దీంతో కాపరుల జీవితాలు రోడ్డునపడ్డాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలోని అన్నారం, అనంతారం, దోసపాడు గ్రామాలకు చెందిన ఉప్పునూతల సైదులు, శ్రీరాముల కోటయ్య, శ్రీరాముల గోపాలు, ఆవుల కోటయ్య, ఆవుల వెంకన్న తమ గొర్రెలను […]
The post విషాహారం తిని 150కిపైగా గొర్రెలు మృత్యువాత appeared first on Navatelangana.
Leave A Comment