• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు మెటీరియల్ అందజేత..

    Rss వార్తలు

    నవతెలంగాణ – సదాశివనగర్నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు సంబంధించిన మెటీరియల్ జెడ్పిహెచ్ఎస్ ధర్మారావుపేట పాఠశాలలో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ, డిఆర్పిటి ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో బండి ప్రవీణ్ సహకారంతో 18 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రతినిధి రాజు మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే స్కాలర్షిప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని, […]

    The post విద్యార్థులకు మెటీరియల్ అందజేత.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment