పీఎస్బీల్లో 49 శాతం ఎఫ్డీఐలుమోడీ సర్కార్ కొత్త ప్రతిపాదనలుఆర్బీఐ సంప్రదింపులున్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను క్రమంగా ప్రయివేటు, విదేశీపరం చేసేలా మోడీ సర్కార్ కుట్రలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంకు లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేలా కొత్త ప్రతిపాదనలు చేసింది. ఒకవేళ విదేశీ సంస్థలకు తొలుత 49 శాతం వాటా కట్టబెడి..ఆ తర్వాత మరింత వాటా శాతాన్ని పెంచితే చాలు.. ప్రభుత్వరంగ బ్యాంకులు కాస్త […]
The post విదేశీ సంస్థల చేతికి ప్రభుత్వ బ్యాంకులు! appeared first on Navatelangana.
Leave A Comment