• Login / Register
  • Site Logo

    రోగ నిర్ధారణతోనే చికిత్స సులభతరం: డాక్టర్ మధుళిక

    Rss వార్తలు

    నవతెలంగాణ – అశ్వారావుపేటసకాలంలో రోగ నిర్ధారణతో చికిత్స సులభతరం అవుతుందని గుమ్మడి వల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మధుళిక అన్నారు. చిన్నారులకు తప్పనిసరిగా సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. మంగళవారం మండలంలోని బచ్చువారిగూడెం లో గల అంగన్వాడీ కేంద్రం లో ఐదేళ్ల లోపు చిన్నారులకు సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గల 75 మంది ఛిన్నారులకు […]

    The post రోగ నిర్ధారణతోనే చికిత్స సులభతరం: డాక్టర్ మధుళిక appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment