• Login / Register
  • Site Logo

    రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాలరైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లిస్తూ వరి, పత్తి, మక్క జొన్నలను కొనుగోలు చేయడం జరుగుతుందని, వ్యవసాయ అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.       శనివారం కలెక్టర్ కార్యాలయంలోలోని సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో వరి, మక్క, పత్తి కొనుగోలు ప్రక్రియ […]

    The post రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment