వర్ధన్నపేట ఏసిపి నర్సయ్య నవతెలంగాణ – పాలకుర్తిరక్తదానం ప్రాణదానంతో సమానమని వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య తెలిపారు. పోలీస్ అమరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్లో వర్ధన్నపేట పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్, జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ఇతరుల ప్రాణానికి ఎంతో ఉపయోగపడుతుందని యువతకు సూచించారు. రక్తదాన కార్యక్రమానికి […]
The post రక్తదానం ప్రాణదానంతో సమానం appeared first on Navatelangana.
Leave A Comment