• Login / Register
  • Site Logo

    మద్యంసేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

    Rss వార్తలు

    బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి నవతెలంగాణ- రాయపోల్  మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, అలాగే మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి సిబ్బందితో కలసి బేగంపేట పోలీస్ స్టేషన్ పరిదిలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల తనిఖీలు భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో […]

    The post మద్యంసేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment