– తహసిల్దార్ చందా నరేష్ – ఎంపీడీవో కుమార్– ఎస్సై చిర రమేష్ బాబు నవతెలంగాణ-నెల్లికుదురు : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు మండలం తహసిల్దార్ చందా నరేష్ ఎస్సై చిరా రమేష్ బాబు, ఎంపీడీవో కుమార్ అన్నారు. కాజ్వేల వద్ద బుధవారం ప్రమాదం పొంచి ఉన్న స్థలాలను సందర్శించి తగు జాగ్రత్తలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు వంకలు నిండి […]
The post మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి appeared first on Navatelangana.
Leave A Comment