• Login / Register
  • Site Logo

    బుద్ధవనం పవిత్రమైన ప్రదేశం

    Rss వార్తలు

    ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షులు భీమ్‌రావు యశ్వంత్‌నవతెలంగాణ-నాగార్జునసాగర్‌బుద్ధవనం బౌద్ధ భిక్షువులకు, అభిమానులకు ఎంతో పవిత్ర ప్రదేశమని ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షులు భీమ్‌రావు యశ్వంత్‌ అన్నారు. నల్లగొండ జిల్లా నాగా ర్జున సాగర్‌లోని బుద్ధ వనాన్ని ఆదివారం భీమ్‌రావు యశ్వంత్‌ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్‌ విజయపురిసౌత్‌లో మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. సాగర్‌ సందర్శన లో భాగంగా బుద్ధవనంలో బుద్ధచరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనంలోని సమావేశ […]

    The post బుద్ధవనం పవిత్రమైన ప్రదేశం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment