నవతెలంగాణ-కమ్మర్ పల్లిమండలంలోని పలు గ్రామాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కామారెడ్డిలో 42శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బీసీ ఆక్రోశ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వరరావు, గుర్రం నరేష్ ఆధ్వర్యంలో అమీర్ నగర్, నర్సాపూర్, కోన సముందర్, చౌట్ పల్లి గ్రామాల నుండి పలుకుల సంఘాలు యువజన సంఘాల సభ్యులు ప్రత్యేక వాహనాల్లో కామారెడ్డి బీసీ ఆక్రోశ సభకు పెద్ద […]
The post బీసీ ఆక్రోశ సభకు తరలి వెళ్లిన శ్రేణులు appeared first on Navatelangana.
Leave A Comment