వరంగల్కు ‘సామాజిక చైతన్య రథయాత్ర’ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేజిక్కించుకోవాలి :ఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ నవతెలంగాణ – హైదరాబాద్పాలన విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లు దొందూ దొందే అని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేజిక్కించుకోవాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. ఆయన తలపెట్టిన ‘సామాజిక చైతన్య రథయాత్ర’ బుధవారం వరంగల్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో […]
The post బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందూదొందే appeared first on Navatelangana.
Leave A Comment