నవతెలంగాణ – భిక్కనూర్మండలంలోని బస్వాపూర్ గ్రామంలో భూషణం భార్య రాజమణి (50) మరణించింది. విషయం తెలుసుకున్న మాదిగ కుల సంఘం సభ్యులు సంఘం ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
The post బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.
Leave A Comment