• Login / Register
  • Site Logo

    పదేండ్లలో ఎస్ఎల్బీసీకి గత ప్రభుత్వం పైసా ఖర్చు చేయలే ..

    Rss వార్తలు

    నల్లగొండ, పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యంతో పెరిగిన టన్నెల్‌ ఖర్చుఅప్పుడు రూ.2వేల కోట్లు… ఇప్పుడు రూ. 4600 కోట్లుప్రపంచంలో 40కి.మీ. టన్నెల్‌ ఎక్కడా లేదుఇది పూర్తైతే తెలంగాణ రికార్డ్‌ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిమ్యాగెటిక్‌ సర్వే ద్వారా ఎల్‌ఎల్‌బీసీ పనుల పరిశీలన నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి”బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల ప్రాజెక్టుల పట్ల వివక్ష చూపారు. ఏడాదికి కిలోమీటర్‌ సొరంగం తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకు తాగు, సాగునీరు […]

    The post పదేండ్లలో ఎస్‌ఎల్‌బీసీకి గత ప్రభుత్వం పైసా ఖర్చు చేయలే .. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment