బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్నవతెలంగాణ – మునిపల్లి నరేంద్రమోడీ ప్రభుత్వము రైతుల పక్షానవున్నాము అని చెప్పుకొంటుంది తప్పితే రైతులకు మేలు చేసిన పాపాన పోలేదు అని బిఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పత్తి రైతులు సీసీఐ విషయంలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని పోల్కంపల్లి – ఖమ్మంపల్లి గ్రామాల శివారులో గల పీఎస్ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ మండల […]
The post పత్తి రైతులను ఆదుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment