– క్షేత్రస్థాయిలో సందర్శించిన డీఎవో స్వరూప రాణి , ఏడిఏ మల్లయ్య నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్ట అంచనాల తయారుచేసి పంపాలని డీఎవో స్వరూప రాణి అన్నారు. సోమవారం హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్, పందిల్ల గ్రామంలో మొంథా తుఫాన్ తో పంటలు నష్టపోయిన రైతుల వివరాల నమోదు ప్రక్రియ, పంట నష్టపోయిన పొలాలను డీఎవో స్వరూప రాణి, హుస్నాబాద్ ఏ డి ఏ కె.మల్లయ్య ,ఏవో […]
The post పంటలు పరిశీలించి నష్టం అంచనా వేయాలి appeared first on Navatelangana.
Leave A Comment