నవతెలంగాణ – బచ్చన్నపేటభారీ వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులను అధోగతి పట్టిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం వరి ధాన్యం తీసుకువచ్చిన దానిని తూకం వేసి కొనే నాథుడే లేకుండా పోయాడు. రెండు రోజుల క్రితం నుంచి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసిపోగా, మళ్లీ బుధవారం ఉదయం నుంచి రాత్రి కురిసిన భారీ […]
The post నీట మునిగిన పంట.. పట్టించుకోని ప్రభుత్వం appeared first on Navatelangana.
Leave A Comment