• Login / Register
  • Site Logo

    దేశ రాజకీయ రంగం నుంచి అతి మితవాదం అదృశ్యం

    Rss వార్తలు

    వెనిజులా అధ్యక్షుడు మదురో వ్యాఖ్యలుకారకస్‌ : దేశ రాజకీయ రంగం నుంచి అతి మితవాదం పూర్తిగా అదృశ్యమైందని వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో వ్యాఖ్యానించారు. ఇకపై దేశంలో అతి మితవాదం చురుకైన రాజకీయ శక్తిగా వుండబోదని చెప్పారు. సామ్రాజ్యవాదం నుండి ఎదురయ్యే ముప్పులు, బెదిరింపులను ఎదుర్కొనడమే మితవాదులకు మిగిలిన పని అని ఆయన వ్యాఖ్యానించారు. సమగ్ర బొలివారియన్‌ బేస్‌ కమిటీలు (సీబీబీఐ) ఏర్పాటు సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ ఆఫ్‌ […]

    The post దేశ రాజకీయ రంగం నుంచి అతి మితవాదం అదృశ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment