• Login / Register
  • Site Logo

    దెబ్బతిన్న పంటలను నమోదు చేసుకోవాలి

    Rss వార్తలు

    • మండల వ్యవసాయ అధికారి స్వామి నాయక్ • కొరిపల్లి లో పంటలను పరిశీలించిన అధికారులు నవతెలంగాణ -పెద్దవంగరమొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల వివరాలను రైతులు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి నాయక్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కొరిపల్లి గ్రామంలో నేలకొరిగిన వరి, మొక్క జొన్న పంటలను ఏవో, ఏఈవో యశస్విని తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా […]

    The post దెబ్బతిన్న పంటలను నమోదు చేసుకోవాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment