లోగోను ఆవిష్కరించిన నిర్వాహకులు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఈ ఏడాది డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను హైదరాబాద్లోని ఎన్టీఆర్ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు డాక్టర్ యాకూబ్ షేక్, కార్యదర్శి వాసు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, సలహా మండలి సభ్యులు ఎమ్మెల్సీ ఎం.కోదండరాం, కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షులు కె.బాల్ రెడ్డి, […]
The post డిసెంబర్ 19నుంచి 29వరకు 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ appeared first on Navatelangana.
Leave A Comment