వాకిలి ఊడుస్తున్న మహిళకు గాయాలుపరిస్థితి విషమించి మృతి నవతెలంగాణ- తొర్రూర్ రూరల్వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్ లారీల బీభత్సంతో మహిళ మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూర్ గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గొల్లమూడి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 6:40 గంటలకు వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళుతున్న గ్రానైట్ లారీ (టీఎస్ 02 యూఏ 0909) డ్రైవర్ అతి వేగంగా, ఆజాగ్రత్తగా లారీని నడపడంతో అది అదుపుతప్పి […]
The post గ్రానైట్ లారీ అదుపుతప్పి ఇంట్లోకి.. appeared first on Navatelangana.
Leave A Comment