•బొమ్మలరామారం మండలం ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు •ముచ్చటగా మూడు కేంద్రాలకే ముహూర్తా పెట్టిన ఎమ్మెల్యే •అన్నదాతల పడిగాకాపులు నవతెలంగాణ _బొమ్మలరామారం వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక, ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతులను అధోగతి పట్టిస్తున్నారు.కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం వరి ధాన్యం తీసుకువచ్చిన దానిని తూకం వేసి కొనే నాథుడే లేకుండా పోయాడు. రెండు రోజుల క్రితం నుంచి […]
The post కొనుగోలు కేంద్రాలకు ముహూర్తాలు ఎప్పుడో….! appeared first on Navatelangana.
Leave A Comment