బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నై : భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రతిష్ట దిగజారిందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఫలితం ఈసీఐ దుష్ప్రవర్తన, నిర్లక్ష్యపు చర్యలను కప్పిపుచ్చలేదని పేర్కొన్నారు. ”ఈసీఐ ఖ్యాతి దిగజారింది. ఈ దేశ పౌరులు సమర్థవంతమైన, మరింత నిష్పాక్షికంగా పనిన చేసే ఈసీఐకి అర్హులు. ఓటమిపాలైనవారిలో కూడా విశ్వాసాన్ని నింపేలా ఎన్నికల […]
The post ఎన్నికల కమిషన్ ఖ్యాతి దిగజారింది appeared first on Navatelangana.
Leave A Comment