– ఢిల్లీ పేలుళ్ళను ఖండించిన సీపీఐ(ఎం)న్యూఢిల్లీ : దేశ రాజధానికి నట్టనడిబొడ్డున సోమవారం రాత్రి జరిగిన భయంకరమైన బాంబు దాడిని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియచేసింది. ఈ మేరకు పొలిట్బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీకి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్ధాలు, తుపాకు లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తుండడం పట్ల తీవ్రంగా కలత చెందుతున్నామని పొలిట్బ్యూరో పేర్కొంది. ఇప్పుడు ఈ […]
The post ఉగ్ర మూకల నెట్వర్క్ను బట్టబయలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment