• Login / Register
  • Site Logo

    ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలి..

    Rss వార్తలు

    సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలిజిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్..నవతెలంగాణ – డిచ్ పల్లిఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి తుకారాం రాథోడ్ సూచించారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రి లో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆశా కార్యకర్తల నెల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ నెల […]

    The post ఇంటింటికి తిరిగి నీరు నిలవగల ప్రాంతాలను గుర్తించాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment