• Login / Register
  • Site Logo

    ఇంకా చేయాల్సింది చాలా వుంది

    Rss వార్తలు

    శశికళారెడ్డి… సుదీర్ఘకాలం ఓ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎంతో సేవ చేసిన తండ్రిని చూస్తూ పెరిగారు. గ్రామీణ ప్రజల బాధలు చూసి చలించిపోయారు. సమాజానికి ఏదో చేయాలని తపించారు. అందుకే నేటి యాంత్రిక జీవితంతో ఒత్తిడి పెరిగి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి అవగాహన కల్పించేందుకు ‘రోషిణి’ ప్రారంభించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ‘గంగా చారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు ‘పరంపర’ను కొనసాగిస్తున్నారు. ఇలా సమాజానికి తన వంతుగా చేయూతనందిస్తున్న ఆమెతో మానవి […]

    The post ఇంకా చేయాల్సింది చాలా వుంది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment