రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ : యాచారంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ బీసీ రిజర్వేషన్తోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయంప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయాలిషరతులు లేకుండా కేంద్రం పత్తిని కొనుగోలు చేయాలిఫార్మాలో ఉన్న భూములపై నిషేధం ఎత్తివేయాలిబలవంతపు భూసేకరణను ఆపాలి నవతెలంగాణ-యాచారందేశంలో బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని, ఆ విధంగానే అక్రమ పద్ధతుల్లో బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా […]
The post అక్రమ పద్ధతుల్లో ఎన్డీఏ గెలుపు appeared first on Navatelangana.
Leave A Comment