నవతెలంగాణ-హైదరాబాద్: కేరళపై ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (ఎస్ఐఆర్) ప్రభావం భారీగా పడింది. ఎస్ఐఆర్ తర్వాత సుమారు 16.54 లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్లు సిపిఐ(ఎం) ప్రతినిధి ఎం.వి.జయరాజన్ తెలిపారు. ఓట్ల తొలగింపుపై అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. కేరళలో ఎస్ఐఆర్ తుది జాబితా శనివారం అధికారికంగా ప్రచురించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రధన్ యు. కేల్కర్ తెలిపారు. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.69 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 2,69,53,644 […]
The post Kerala SIR: 16.54లక్షలకు పైగా ఓట్ల తొలగింపు..! appeared first on Navatelangana.
Leave A Comment