తిరువనంతపురం : అక్షరాస్యత, మానవ వికాస సూచీల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళలో ఆసక్తికర అంశాలకు కొదవ ఉండదు. వచ్చే నెలలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల బరిలో 90 ఏండ్ల వయస్సున్న నారాయణ్ నాయర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి అయిన నారాయణ్ అశమన్నూర్ గ్రామ పంచాయతీ రెండో వార్డు నుంచి ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. తెల్ల చొక్కా, ధోతీ ధరించిన […]
The post 90వ పడిలో పంచాయతీకి పోటీ appeared first on Navatelangana.
Leave A Comment