సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో ఉపాధి కూలీ జయమ్మ ఐదు రోజులుగా కంటిపాపల (ఐరీస్ ఫొటో) రాక ఐదు రోజుల కూలి పోయింది. ఏటిగడ్డసంగంలో నాగమణి అనే కూలీ ఎండలో తమ హాజరు నమోదుకోసం ఎదురుచూసి కళ్లు తిరిగి పడిపోయింది. మరో చోటా కాలికి దెబ్బతగిలితే అందుబాటులో ఉండే మెడికల్ కిట్ లేక నెత్తురోడిన కాళ్లతో పనిచేస్తున్న కూలీ కనిపించాడు. ఇలా ఏ ఊరిలో చూసిన కూలీల బాధలు, వారు పడుతున్న గోసలు వర్ణణాతీతం. […]
The post ‘వీబీజీరామ్జీ’తో కూలీల అవస్తలు appeared first on Navatelangana.
Leave A Comment