• Login / Register
  • Site Logo

    హత్యాకాండలను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వం

    Rss వార్తలు

    మారేడుపల్లి బూటకపు ఎన్‌కౌంటర్లపై సదస్సు హిడ్మా ఎన్‌కౌంటర్‌ పై సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ నవతెలంగాణ – ముషీరాబాద్‌కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హత్యాకాండలను ప్రోత్సహిస్తోందని, హిడ్మా ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. అత్యంత దారుణంగా మావోయిస్టులను చంపడం బాధాకరమన్నారు. గ్రామస్తులు, ఆదివాసీలు చెప్పినదాని ప్రకారం.. కాళ్లు, చేతులు విరిగిపోయి శరీరంలోని భాగాల్లో గాయాలు ఉన్నాయని చెప్పారని, ఎన్‌ కౌంటర్‌ అయితే ఇన్ని గాయాలు […]

    The post హత్యాకాండలను ప్రోత్సహిస్తున్న బీజేపీ ప్రభుత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment