ఇటలీపై 73 పరుగులతో గెలుపు కోల్కతా : ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆఖరు నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్.. గ్రూప్ దశలో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో విండీస్ చేతిలో ఓడినా.. సోమవారం ఈడెన్గార్డెన్స్లో జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో ఇటలీపై 73 పరుగులతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ ఛేదనలో ఇటలీ 16.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్కాట్లాండ్ పేసర్ మైకల్ లీస్ (4/17), మార్క్ వాట్ (2/24) ఇటలీ బ్యాటర్లను వణికించారు. […]
The post స్కాట్లాండ్ బోణీ appeared first on Navatelangana.
Leave A Comment