• Login / Register
  • Site Logo

    సైబార్ బీమాలో రెండు రెట్ల వృద్ధి లక్ష్యం

    Rss వార్తలు

    తెలుగు రాష్ట్రాలపై టాటా ఎఐజి దృష్టి సైబర్‌ ఎడ్జ్‌ పాలసీ ఆవిష్కరణ హైదరాబాద్‌ : దేశంలోని పలు సంస్థలు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఇలను పెరుగుతున్న సైబర్‌ దాడులు, డేటా ఉల్లంఘనల ముప్పు నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా సమగ్ర సైబర్‌ బీమా పరిష్కారమైన ‘సైబర్‌ ఎడ్జ్‌’ను ప్రారంభించినట్లు ప్రముఖ సాధారణ బీమా సంస్థలలో ఒకటైన టాటా ఎఐజి జనరల్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. బుధవారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ఫైనాన్సీయల్‌ లైన్స్‌ నేషనల్‌ హెడ్‌ నజ్మ్‌ బిల్గ్రామి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో […]

    The post సైబార్‌ బీమాలో రెండు రెట్ల వృద్ధి లక్ష్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment