బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించాలి: మేనేజర్ కృష్ణమూర్తి నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలు మొబైల్ ఫోన్లకు కొత్త లింకులు వస్తే ఓపెన్ చేయకూడదని, రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త లింకులతో మోసాలకు పాల్పడుతున్నారని బ్యాంకు లబ్ధిదారులకు బ్యాంకుల నుండి ఏ అధికారి కూడా ఫోను చేయరని సైబర్ నేరాల పైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ వికాస్ మిడ్జిల్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి అన్నారు. ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా మంగళవారం […]
The post సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment