• Login / Register
  • Site Logo

    సుల్తాన్పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను పరువు నష్టం దావా వేశారు. తన స్టేట్‌మెంట్‌ను కోర్టులో నమోదు చేయడం కోసం ఆయన హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఉదయం వచ్చి నేరుగా విచారణ కోసం సుల్తాన్‌పూర్ వెళ్లారు. పరువు నష్టం కేసులో […]

    The post సుల్తాన్‌పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment