• Login / Register
  • Site Logo

    సాగర్ టు శ్రీశైలం లాంచి ప్రయాణం

    Rss వార్తలు

    ప్రారంభించిన టూరిజం జీఎం నవతెలంగాణ-నాగార్జునసాగర్‌నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణానదిలో శ్రీశైలంకు లాంచి ప్రయాణాన్ని శనివారం తెలంగాణ టూరిజం వాటర్‌ ఫ్లూయిట్‌ జనరల్‌ మేనేజర్‌ మాన్వి ప్రారంభించారు. వారం రోజుల కింద సాగర్‌ నుంచి శ్రీశైలానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించినా కొన్ని కారణాల చేత వాయిదా పడింది. శనివారం 30 మంది ప్రయాణికులతో సాగర్‌ నుంచి బయల్దేరిన టూరిజం లాంచి సాయంత్రానికి శ్రీశైలం చేరుకుంది. శ్రీశైలం వెళ్లిన ప్రయాణికులు తిరిగి ఆదివారం […]

    The post సాగర్‌ టు శ్రీశైలం లాంచి ప్రయాణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment