-పోలీస్ కవాతులో ఏసీపీ రవీందర్ రెడ్డినవతెలంగాణ – బెజ్జంకి ఎన్నికల దృష్ట్యా మండలంలోని సమస్యాత్మక గ్రామాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని..ఎన్నికలు సజావుగా జరిగేల అభ్యర్థులు సహకరించాలని ఏసీపీ రవీందర్ రెడ్డి సూచించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పోలీస్ శాఖ భరోసా కల్పిస్తూ శనివారం మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లతో పాటు వడ్లూర్, బేగంపేట గ్రామాల్లో ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య ప్రత్యేక పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నిక […]
The post సమస్యాత్మక గ్రామాలపై దృష్టి.. appeared first on Navatelangana.
Leave A Comment