• Login / Register
  • Site Logo

    సన్మాన సభ కార్యక్రమమును విజయవంతం చేయండి

    Rss వార్తలు

    నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జిల్లాకు వస్తున్నారని డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అన్నారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొట్టమొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికి సన్మాన సభల కార్యక్రమంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయాలని, ఈ సందర్భంగా వారు  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు […]

    The post సన్మాన సభ కార్యక్రమమును విజయవంతం చేయండి   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment