నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని ఓ ఆలయా శోభాయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుంది. గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. వీరిలో ఒక మైనర్ బాలిక ఉంది. గాయపడిన నలుగురిని చికిత్స కొసం గ్వాలియర్కు తరలించగా, మరో ముగ్గురికి దాబ్రాలో చికిత్స అందిస్తున్నారు. పెద్దఎత్తున మహిళలు తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన […]
The post శోభాయాత్రలో తొక్కిసలాట appeared first on Navatelangana.
Leave A Comment