• Login / Register
  • Site Logo

    శబరిమల బంగారం దొంగతో బీజేపీ బంధం

    Rss వార్తలు

    కర్నాటక కమలనేతలతో నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టి సాన్నిహిత్యంతిరువనంతపురం: శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టికి కర్నాటకలోని బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సమాచారం. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి డి.వి. సదానంద గౌడ, కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి అశ్వత్‌ నారాయణ్‌ సహా సీనియర్‌ బీజేపీ నాయకులతో పాటీ ఉన్నట్టు ఫొటోలు బయటపడ్డాయి. నివేదికల ప్రకారం.. 2020 జనవరిలో బెంగళూరులోని జలహళ్లి అయ్యప్ప ఆలయంలో జరిగిన గోల్డెన్‌ గేట్‌ ప్రతిష్టాపన కార్యక్రమానికి […]

    The post శబరిమల బంగారం దొంగతో బీజేపీ బంధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment