నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అందులో భాగంగా సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఈ బాంబు పేలుడు తర్వాత దాదాపు 600 మంది పోలీసులు రంగంలోకి దిగి.. ఈ కారు ప్రయాణించిన మార్గాన్ని ట్రాక్ చేశారు. అందుకోసం దాదాపు 1000 సీసీ టీవీ ఫుటేజ్లను వారు పరిశీలించారు. ఆ క్రమంలో ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ నుంచి సోమవారం ఉదయం హుండయి ఐ20 కారు బయలుదేరింది. ఇక ఉదయం 8.00 గంటలకు […]
The post వెయ్యి సీసీ కెమెరాలతో ఢిల్లీ బ్లాస్ట్ కారు అన్వేషణ appeared first on Navatelangana.
Leave A Comment