• Login / Register
  • Site Logo

    విద్యుత్ స్తంభం విరిగి మహిళకు తీవ్ర గాయాలు

    Rss వార్తలు

    అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆగ్రహం ..నవతెలంగాణ – ముధోల్ ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ స్తంభంపై కొండముచ్చు దూకడంతో ఆ స్తంభం విరిగి సమీపంలో ఉన్న మహిళపై పడటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు మండిపడ్డారు. స్థానికుల కధనం  ప్రకారం, బైంసా మండలంలోని మహగాం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన కుమార్తె […]

    The post విద్యుత్ స్తంభం విరిగి మహిళకు తీవ్ర గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment