– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. నవతెలంగాణ వేములవాడ: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన తెలిపారు. బుధవారం వేములవాడ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గర్ల్స్ స్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల హక్కులు,విద్య ప్రాముఖ్యత,బాల్య వివాహాల నివారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ […]
The post విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి.. appeared first on Navatelangana.
Leave A Comment