జాతీయ మీడియాలో సంచలన కథనాలు ఢిల్లీ పేలుళ్ల అంశంపై చర్చకు నోపార్లమెంటరీ ప్యానెల్ నిరాకరణ న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనపై దర్యాప్తు సందర్భంగా అనేక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..2008 సెప్టెంబరు 26న ముంబయిలో జరిగిన వరుస దాడుల తరహాలో దేశ రాజధాని ఢిల్లీలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద దాడులకు లక్షిత ప్రాంతాలుగా ఎర్రకోట, ఇండియా గేట్ […]
The post వరుస పేలుళ్లకు ఉగ్రవ్యూహం appeared first on Navatelangana.
Leave A Comment