రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి మార్చి చివరినాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గృహప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ వి.పి గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ […]
The post లక్ష గృహప్రవేశాలే లక్ష్యం.. appeared first on Navatelangana.
Leave A Comment