నవతెలంగాణ (నందిపేట్ ) ఆర్మూర్ మండలంలోని చింరాజ్పల్లి,లక్కంపల్లి,తల్బేద గ్రామాలకు ఆర్ అండ్ బి రోడ్ ఇరుకుగా ఉందని అనునిత్యం ప్రమదాలు జరుగుతున్నాయని మూడు గ్రామాల పెద్దమనుషులు అసెంబ్లీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి విన్నవించినారు.దీంతో వెంటనే వారు స్పందించి రోడ్ వెడల్పునకు ఆరుకోట్ల తొంబై మూడు లక్షలు మంజూరి చేయించినందుకు మూడు గ్రామాల ప్రజలు బుధవారం హర్షం వ్యక్తం చేసినారు.నిధులు మంజూరు చేసిన ఆర్ అండ్ బీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , […]
The post రోడ్ల వెడల్పుకు నిధులు మంజూరు appeared first on Navatelangana.
Leave A Comment