నవతెలంగాణ – ఆర్మూర్ డివిజన్ ప్రాంత రైతాంగం ప్రతి సంవత్సరం పచ్చని పంట పొలాలను వదిలి రోడ్లపైకి రావాల్సి వస్తుంది. గత 15 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉన్న నిర్దిష్టమైన మార్కెటింగ్ విత్తన విధానాన్ని అమలు చేయడంలో పాలకులు, విఫలమవుతున్నారు అని విమర్శ సర్వర్త వ్యక్తం అవుతుంది. ఎర్ర జొన్న పంటకు గిట్టుబాటు కావడం లదని దళారుల మోసాలకు చెక్ పెట్టాలని రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద శుక్రవారం రైతన్నలు రోడ్డెక్కినారు. […]
The post రోడ్డెక్కిన అన్నదాతలు appeared first on Navatelangana.
Leave A Comment