• Login / Register
  • Site Logo

    రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..

    Rss వార్తలు

    ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేనవతెలంగాణ శాయంపేట రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని వివిధ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అదేవిధంగా కల్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలు జరిగిన అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. రైతులకు […]

    The post రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment