షరతుల్లేకుండా సీసీఐ కొనుగోలు చేసేలా చూడండిమంత్రి తుమ్మలను కోరిన రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులురైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం : మంత్రి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనీ, షరతుల్లేకుండా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు స్వరాజ్య వేదిక కోరింది. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో విస్సా కిరణ్ నేతృత్వంలో రైతు స్వరాజ్య వేదిక బృందం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసింది. ఈ సందర్భంగా విస్సా […]
The post రైతుల సమస్యలను పరిష్కరించండి appeared first on Navatelangana.
Leave A Comment